నాషేక్స్పియర్వ్యాసాలపై
వాడ్రేవుచినవీరభద్రుడు:
1.పెరిక్లీస్2.దటెంపెస్ట్3.మేక్బెత్4.కింగ్లియర్5. ఒథెలో6. హేమ్లెట్
నేనుసాహిత్యాన్నిప్రత్యేకంఏగురువుదగ్గరాఅభ్యసించలేదు. జీవితంఅట్లాంటిఅవకాశంనాకివ్వలేదు. అందరిలానేతెలుగుకూడాఒకసబ్జెక్టుగాఇంటర్మీడియేట్దాకాచదువుకున్నానుగాని, ప్రత్యేకం, ఒకకావ్యమో, కావ్యపాఠమోఎవరిదగ్గరాచెప్పించుకోలేదు. కాని, నాకుఒకరుకాదు, అనేకమందిగొప్పగురువులసాంగత్యం, సాన్నిహిత్యంలభించింది. ఏదోఒకరీతినవారిశుశ్రూషచేసుకోవడంద్వారాకొద్దోగొప్పోసాహిత్యప్రపంచంలోకినాకొకప్రవేశంలభించింది. రాజమండ్రిలోఉన్నకాలంలోశరభయ్యగారితోగడిపినసాయంకాలాల్లోఆయనఏంచెప్పినానాచెవులుదోసిటపట్టిమరీవినేవాణ్ణి. ఆరోజుల్లోఆయనఎక్కడమాట్లాడినా, సదనం, గౌతమీగ్రంథాలయం, విక్రమహాలు, ఆర్ట్స్కాలేజి-ఎక్కడమాట్లాడినాపోయివినేవాణ్ణి. వాల్మీకి, వ్యాసుడు,కాళిదాసు,కవిత్రయం, శ్రీనాథుడు, ప్రబంధకవులు-వారందరిమీదా, ప్రతికవిమీదాకనీసంఒకప్రసంగమేనావిన్నాను.సుదర్శనంగారితోగడిపినకాలంకూడాఅట్లాంటిదే. ఆయనప్రసంగాలుకూడాఅట్లానేపోయిముందువరసలోకూచునివినేవాణ్ణి. ఏదన్నామాట్లాడాలనిపిస్తేఇంటికిపోయేవాణ్ణి. విసుగులేకుండాఆయనగంటలతరబడిమాట్లాడేవారు. ఇకఆధునికతెలుగుసాహిత్యం, నవల, ముఖ్యంగాకథగురించిభమిడిపాటిజగన్నాథరావుగారికినేనూ, మాఅక్కాజీవితకాలంఋణపడిఉంటాం. మాకుతెలుగుకథలగురించిచెప్పడమేకాక, మాతోకథలురాయించారాయన. హీరాలాల్మాష్టారు, సి.వి.కృష్ణరావుగారు, మందేశ్వరరావుగారు, డా.యు.ఏ.నరసింహమూర్తి-పొద్దున్నేతలుచుకోవలసినమహనీయులు, నాజీవితాన్నిసుసంపన్నంచేసినవారు, మరికొందరున్నారు.
ఇదంతాఎందుకురాస్తున్నానంటే,సాహిత్యంపేరుచెప్పి ఎవరేనానాకుతారసపడ్డప్పుడు, నేనుఅతడినుంచిఏమినేర్చుకోగలనాఅనిచూస్తాను. నాకుతెలియనిసాహిత్యలోకాలేవైనాఅతడుచూసాడా, నాకుచూపించగలడా, లేకనాకుతెలిసినలోకాలమీదనేఅతడేదైనాకొత్తవెలుగుప్రసరింపచేయలడాఅనిచూస్తాను. అతడిఅంతరాంతరజ్యోతిస్సీమల్నివెతుక్కుంటాను. మూడవవ్యక్తినో, కవినో, కథకుడినోద్వేషించడం, దూషించడంకాకుండా, మేంకలిసికూచున్నకొద్దిసేపూనాలోకొత్తస్ఫురణలేమైనారేకెత్తించగలడాఅని ఆశపడుతుంటాను.
చాలాఏళ్ళతరువాతఅటువంటిఒకమహనీయసాహిత్యవేత్తనాకుఈమాధ్యమంలోతారసపడ్డారు. శ్రీసూరపరాజురాధాకృష్ణమూర్తికిమనంసమకాలికులంకావడంమనఅదృష్టమనిభావిస్తాను. నేనుఎటువంటిసాహిత్యవేత్తకోసంఅన్వేషిస్తుంటానో,అటువంటిసాహిత్యసహృదయుడుఆయన. తూర్పుపశ్చిమసాహిత్యకృతుల్నిసాకల్యంగాచదువుకున్నవాడు. సంస్కృతంలోసాహిత్యంమాత్రమేకాదు, ఉపనిషత్తుల్నీ, గీతనీచదువుకుని, వ్యాఖ్యానించినవాడు. కవిత్రయాన్ని, ముఖ్యం, తిక్కననిసంపూర్ణంగాచదువుకున్నవాడు. ఆధునికతెలుగుసాహిత్యంతోపాటు, టాల్స్టాయినీ, డాస్టొవిస్కీ, కిర్క్గార్డు, కాఫ్కా, కామూలనుచదువుకున్నవాడు. చదువుకున్నదాన్నిసమన్వయంచేసుకోగలిగినవాడు. సాహిత్యసారాంశాన్నిరక్తాస్థిగతంచేసుకుని. అట్లాచేసుకున్నదాన్నిమాత్రమేతిరిగిమనతోపంచుకోడానికిఇష్టపడేవాడు.
ఆయనకిప్పుడుఎనభైరెండేళ్ళు. ఆరేడేళ్ళకిందట, తనమనవడిదగ్గరకంప్యూటరుచూసిదాన్నెట్లాఆపరేట్చెయ్యాలోనేర్చుకున్నారు. అదిమనఅదృష్టం. ఈరెండేళ్ళుగాఆయనతనజీవితకాల సాహిత్యసంపదనంతాదోసిళ్ళతోవిరజిమ్ముతున్నారు.
43 పేజీలవ్యాసం! ఒక్కవ్యర్థపదం, అనవసరమైనఒక్కవిరామచిహ్నంకూడాలేనివ్యాసమది. సాహిత్యవిద్యార్థులేకాదు, సాహిత్యవిమర్శకులుకూడా, ప్రతిఒక్కరూ, చదివిఅధ్యయనంచేయవలసినవ్యాసంఅది. ఒకప్పుడుపుట్టపర్తినారాయణాచార్యులుగారుఒకమాటన్నారు. 'మనవిమర్శకులుటెక్స్ట్వదిలిపెట్టిచంక్రమణంచేస్తారు' అని. టెక్స్ట్నిఎలాచదవాలో, టెక్స్ట్నిమాత్రమేఎందుకుచదవాలోఈవ్యాసంచదివితేతెలుస్తుంది.
***
Pericles :
మీరుఅనుభవామృతాన్నిఅనువదిస్తూవ్యాఖ్యానిస్తున్నసమయంలోప్రత్యభిజ్ఞగురించివివరించడానికిఈనాటకాన్ని, ఈసన్నివేశాన్నిఎంచుకోవడంలోఎంతవిశేషముంది! ఇలాకదాచదవాలిసాహిత్యాన్ని! నేనుకూడాపెరికిల్స్చదివాను, అదివ్యసంగీతంవిన్నానుగాని, ఇంతస్పష్టంగాకాదు. మీరుఆదివ్యసంగీతానికినొటేషనురాసిపెట్టారు.
Beautiful and more than beautiful!
***
The Tempest :
ఇందులోమీరుచర్చించినఅంశాలుసమకాలికతెలుగుసాహిత్యలోకానికిఅర్థంకావాలంటేమేమంతాఎంతపరిశ్రమచెయ్యవలసిఉంటుంది! ఇందులోచాలావిలక్షణతలుఉన్నాయి. మొదటిదిభారతీయసాహిత్యంతో, దర్శనంతోతులనాత్మకత. అదిమీఅద్వితీయవిశిష్టత. రెండవది, మార్లోతోపోలిక. ఆద్యంతాల్లోఆపోలికనిముడివేసారు. వలసవాదం, ఇతరత్రాభావనలుమామూలుగాటెంపెస్టుపండితులుచర్చించేవే, కానిమీరుశిక్ష, స్వేచ్ఛఅనేద్వంద్వంగురించి, నేర్వడం, నేర్పడంఅనేద్వంద్వంగురించీకొత్తగాచెప్పారు. టెంపెస్ట్అనేపేరునివివరించడంలోకూడాకొత్తఅంతర్దృష్టిఉంది. ఇదిషేక్స్పియర్చివరినాటకంకావటాన్నిమీరుమరింతహృద్యంగావివరించారు.చర్చించవలసిందిచాలాఉంది. అదినెమ్మదిమీద.ముందుఈగాఢానుభవాన్నిగట్టిగాలోపలకీఊపిరిపీల్చుకోనివ్వండి.
ఈవ్యాసంచదివినతర్వాత, నాకుగొప్పసాంత్వనకలిగింది. తెలుగుసాహిత్యాన్నీ,ఈమాధ్యమాన్నీనేనువదిలిపెట్టేసుకోవలసినఅవసరంలేదనిపించింది. నామిత్రులుకూడానాలాంటిపిపాసులేననినమ్ముతూ, ఈవ్యాసంలింక్ఇక్కడపొందుపరుస్తున్నాను. తీరిగ్గాచదవండి. తీరికచేసుకునిచదవండి. గతఇరవయ్యేళ్ళుగాటెంపెస్ట్నాటకంమీదఇంగ్లీషులోవచ్చినగొప్పవిమర్శచాలానేచదివాను. కాని, ఇంతసమగ్రమైనవిమర్శ, ఇంతసమన్వయపూర్వకమైనఅధ్యయనంనేనింతదాకాచదవలేదు. మీరుచదవండి, మీమిత్రులతోచదివించండి,మీపిల్లలతోచదివించండి. మనంవిద్యావంతులమనిచెప్పుకోగలిగేదిఇటువంటిసాహిత్యానుశీలనచేసినప్పుడూ, ఇటువంటిఅనుశీలనచదివినప్పుడూమాత్రమే.
***
Macbeth:
అద్భుతమైనపరిశీలన. పాశ్చాత్యప్రపంచంఈర్ష్యపడదగ్గపరిశీలన. ఒకమనిషినిజమైనవిద్యావంతుడనిఎప్పుడుచెప్పగలమంటే, ఒకసాహిత్యకృతినిలేదాఒకకళాకృతినిఇలావివేచించినప్పుడు, కేవలంఆవివేచనానందంతప్పమరోప్రతిఫలమేదీఆశించకుండాచేపట్టినప్పుడు. ఇదికదాజీవనసాఫల్యం! ఇటువంటికిస్థితికిచేరటమేకదామనంకోరుకోవలసింది!
ఇకకావలిదృశ్యంమీదరాసిందంతాగత500 ఏళ్ళుగానడుస్తున్నషేక్స్పియర్నాటకశిల్పచర్చను21 వశతాబ్దంలోకీపొడిగించినరసచర్చ. మేక్బెట్ఒకస్వర్గాన్నికోల్పోయినమానవుడనీ, పారడైజ్లాస్ట్ఎక్కడమొదలయ్యిందో, ఈనాటకంఅక్కడికిచేరుకుందనీచెప్పడంమామూలు, మామూలుపరిశీలనకాదు. తనభార్యమరణించిందిఅనివిన్నప్పుడుమేక్బెత్ప్రతిస్పందననువివరించినతీరు, భారతీయకావ్యానుశీలనాసంప్రదాయంలోపరిణతుడైనసహృదయుడుమాత్రమేచెయ్యగలచింతన. అసలు, మొత్తంనాటకపరిశీలనమేఒకతులనాత్మకఅధ్యయనంనుంచివికసించిందనిమనంచెప్పవచ్చు.
మామాష్టారుశరభయ్యగారిపద్యాలుచదివిశేషేంద్ర"ఇంత'హృదయగ్రాహి'పద్యాలనుఇంతభయంకరకాలంలోకూడామనకుఇచ్చినశ్రీశరభయ్యనుఎంతగాహృదయానికిహత్తుకోవాలోమాటల్లోచెప్పలేను"అనిరాసాడు. ఇప్పుడుఈవ్యాసంచదివాకఈమాటలేస్ఫురిస్తున్నాయి.
మేక్బెత్నాటకానికిఇంతదాకాతెలుగులోవచ్చినగొప్పవ్యాఖ్యానంబైరాగికవిత్వంమాత్రమే. After life's fitful fever Duncan sleepeth well అనేవాక్యాన్నిపట్టుకునిబైరాగిరాసిన'రంగులతోట' గొప్పకవిత. 'జీవితజ్వరందహిస్తున్నదిదేహాన్ని' అనిమొదలవుతుందిఆకవిత. ఈవ్యాసంలో, బేంక్వోప్రేతంతనకళ్ళముందుకుర్చీలోకూచున్నప్పుడుమేక్బెత్పలికినమాటల్నివ్యాసకర్తవివరించినతీరుమనసమకాలికుడైనఒకతెలుగువిమర్శకుడుమాట్లాడుతున్నట్టులేదు. ఈinsight నిబహుశాశ్రీరాధాకృష్ణమూర్తిగారుబ్రాడ్లీ, డోవర్విల్సన్వంటివారితోపంచుకుంటూఉంటే, మనంపక్కననిలబడినోళ్ళువెళ్ళబెట్టివింటున్నదికదూ.
శ్రీరాధాకృష్ణమూర్తిగారుమేక్బెత్మీదరాసినవ్యాసంమీదమాట్లాడుకోవలసిందిచాలాఉంది. ఈమాధ్యమంలోనిజంగాచర్చించుకోవలసిందిఇటువంటిపోస్టులమీదకదా. ఇందులోచాలామౌలికమైనప్రతిపాదనలుఉన్నాయి. మొదటిది, మేక్బెత్నిజంగానేవిషాదాంతకథానాయకుడేనాఅనేది. అటువంటిప్రశ్నఇదేనేనుమొదటిసారివినడం. దానికివ్యాసకర్తఇచ్చినసమాధానమేమొత్తంవ్యాసం. నాటకశిల్పంలో'అల్పాక్షరాల్లోఅనల్పార్థభావం'గురించిఇచ్చినప్రతిఉదాహరణాగొప్పగాఉంది. ముఖ్యంగాa few words. ఇకషేక్స్పియర్లోనిమానసికవాస్తవికతావాదం. 'Twas a rough night అనేమాటలకిచ్చినవివరణచాలాకొత్తగానూ, చాలానిండుగానూఉంది.ఇకఅన్నిటికన్నానాటకంలోస్థలకాలాలగురించినచర్చ, వివరణవ్యాసాన్నిశిఖరాయమానంచేసేసాయి. పూర్వకాలంలో, సాహిత్యగురువులుఇట్లాబోధించేవారనివిన్నాం. ఇప్పుడుకూడాఅటువంటిగురువులుప్రత్యక్షమయితే,అటువంటిశ్రోతలుకూడాచేరతారు, బాగావిరిసినపువ్వుచుట్టూతేనెటీగలుచేరినట్టు.మేక్బెత్కూడాషేక్స్పియర్వంటినాటకకర్తకాగలడుఅనిచెప్పి,వెంటనేఇచ్చినఉదాహరణలోనాటకశిల్పపదజాలాన్నిఉదాహరించడంఅపూర్వప్రతిభ.
****
King Lear:
'కథగాని, జీవితంగాని, సుఖాంతమా, దుఃఖాంతమాఅన్నదికాదుప్రశ్న. దేనికోసంజీవించావు, దేనికోసంమరణించావు? ఇదేజీవితాన్నిసార్థకంచేసేది. దేవతలుహర్షించేది.'
-సూరపరాజురాధాకృష్ణమూర్తి
మరొకరసవితరణ.
ఈసారికింగ్లియర్నాటకప్రశంస.
ఇదికేవలంషేక్స్పియర్రాసినఒకమహావిషాదాంతనాటకపరిశీలనమాత్రమేకాదు. వైజ్ఞానికుడుసూక్ష్మదర్శినికిందఒకరక్తకణాన్నిపరిశీలిస్తున్ననెపంమీదసృష్టిరహస్యాన్నిఅన్వేషిస్తుండేలాంటిఒకఅన్వేషణ. ఒకఇంగ్లీషునాటకాన్నిచదువుతున్నక్రమంలోప్రాచ్య, పాశ్చాత్యసాహిత్యాన్వేషణనంతటినీమరొకమారుపునరధ్యయనంచేస్తున్నఒకఆలోకం, సింహంలాంటిరసజ్ఞుడుమాత్రమేచెయ్యగలసింహావలోకనం.
ఇందులోఆశ్చర్యపరిచేపరిశీలనలతోపాటు, అపారమైనతేజోమయలోకాల్నిమేల్కొల్పగలవాక్యాలుకూడాఎన్నోఉన్నాయి.
'శబ్దవిస్ఫోటనంలోగాని, అర్థంసాక్షాత్కరించదు.'
'బీజాక్షరమంటేఅర్థంమొలకెత్తనిశబ్దం. శబ్దంసార్థకంకావడానికిదానినిజపించాలి, తపించాలి.'
'శబ్దంసార్థకం కావడమంటేసోస్యూర్చెప్పినsignifier, signified గాపరిణమించడమే.'
'అప్పుడుతెలుస్తుందిమనకులియర్అడిగినప్రేమకేవలంతండ్రిగాకాదు, ప్రభువుగాకూడా.'
'ఈశిల్పచాతుర్యంతోనాటకాన్నిమూడుఅంతస్తులలో..నడిపిస్తాడు. ఒకబండిలోనరకయాత్ర(inferno), మరొకబండిలోప్రక్షాళనలోకం(purgatorio), మరొకటిపరంధామం(paradiso)..ఒకభూమికలోఉన్మత్తత,మరొకభూమికలోఉన్మనీస్థితి. ఒకభూమికలోమరణం, మరొకభూమికలోఅమృతత్వం. ఒకభూమికలోవిషాదం, మరొకభూమికలోఆనందం. ఒకటికాదనిమరొకటికాదు. రెండూకలిసినఒకేసత్యం.'
''చూపు' ఈనాటకంలోఅడుగడుగునాఅడ్డుతగిలేరూపకం.'
'డ్రామాఒకసప్రయోజనమైనభూతోచ్చాటనక్రతువు..'
'షేక్స్పియర్నుకవిత్వంఆవేశించదు. కవిత్వాన్నిషేక్స్పియర్ఆవేశిస్తాడు.'
'లియర్అంతరంగమథనానికిఫూల్బాహ్యరూపం'.
'కింగ్ లియర్నాటకంలోవస్తువుమనిషిరాజుకావడంకాదు, రాజుమనిషికావడం.'
'అతడుతననాటకంనుండిమాత్రమేకాదు, గృహస్థధర్మంనుండిబయటపడ్డాడు. పరివ్రాజకబీజంఅతడిమనసులోనాటుకుంది. ఆతరువాతనాటకమంతాలియర్బాలుడు, ఉన్మత్తుడు, పిశాచము.'
'రాజుమనిషిగా, మనిషిపసివాడిగామారడంఈనాటకవస్తువు. లియర్అవధూతఅర్హతలుపొందాడు. 'బాలోన్మత్తపిశాచవత్.''
'లియర్ఇప్పుడుపూర్ణప్రజ్ఞావంతుడు. ఫూల్తనలోచేరిపోయాడు. లియర్, కోర్డీలియా, ఫూల్ముగ్గురూఒకత్రయం.'
'లియర్ కోర్డీలియాలుమొదటిఅంకంతరువాతమానవభూమికపైలేరు. దివ్యలోకంవైపువారియాత్ర, సాధన, శోధనఅక్కడేమొదలయ్యింది. కోర్డీలియాయాత్రముందుముగిసింది. ఆమెదివ్యలోకపువెలుగైదిగివచ్చింది.'
'నాటకంఒకఅంతస్తులోThe Tragedy of King Lear మరొకఅంతస్తులోThe Divine Comedy..నాటకంలోవిషాదంఆనందంగాపరిణమించడమో, పర్యవసించడమోకాదు, రెండూరెండుభూమికలలోసత్యం.'
'ఇప్పుడతడుమాతృమూర్తి. అతనిచేతులలోనిబిడ్డరక్తమాంసాలప్రసాదం, (the body and blood of Christ). పృథివికినవవసంతం. Spring with my tears.'
- ఇంకఎత్తిరాయలేను. అలారాస్తూపోతేప్రతిఒక్కవాక్యంరాసుకుంటూపోవాలి. కాని, ఈచివరివాక్యాలుబిగ్గరగాచెప్పవలసినవాక్యాలు:
'కింగ్లియర్నాటకాన్నిఎలాచదవాలి? కెంట్రాసినఉత్తరంకోర్డీలియాచదివినట్టు...Sunshine and rain at once: her smiles and tears. దుఃఖాశ్రువులు, ఆనందబాష్పాలుకురిసినఅనుభవం.'
అందరికన్నాముందుఇదిషేక్స్పియర్చదువుకోవలసినవ్యాసం.
చదవండి, ఈవ్యాసంమొత్తంచదవండి. ఈవిశ్లేషణదగ్గరపెట్టుకునికింగ్లియర్మరోసారిస్వయంగాచదువుకుందాం, మనపిల్లలతోచదివిద్దాం.
***
Othello:
ప్రతిక్రతువూఒకప్రతీకాత్మకపశువధ. ఆపశువుబయటిపశువుగాఉంటూనేలోపలిపశువునికూడాసంకేతించడంలోంచేపురాణగాథలుపుట్టుకొచ్చాయి. ఆపశువుఒకటేపశువైతేమినోటారు, దానికిపదిముఖాలుంటేరామాయణం, వందముఖాలుంటేభారతం.
ఆపురాణగాథలేరానురానుకథలుగా, కావ్యాలుగా, నాటకాలుగావికసిస్తూవచ్చాయి. ఒకనాటకంరాయడంలోరచయితతనసమాజంతరఫునఒకప్రతీకాత్మకపశువధకుపూనుకుంటాడు. ఆనాటకాన్నిప్రదర్శిస్తున్నప్పుడు, సామాజికులురెండురకాలఅనుభూతికిలోనవుతారు. ఆపశువుబయటిప్రపంచానికిసంబంధించిందిఅనుకుంటే, ఆపశువధఒకవీరగాథగా, ఒకఉత్సవంగాపరిణమిస్తుంది. అదిమోదాంతం. అలాకాక, ఆపశువుమనలోపలిపశువుఅనుకుంటేఅదిఎంతోనిర్వేదంతోనూ, భయకారకంగానూ, అదేసమయంలోకరుణాస్పదంగానూఉంటుంది. అదివిషాదాంతమేగాని, ఆక్రమంలోమనఅంతరంగాన్నిప్రక్షాళనచేస్తుందికాబట్టి, అత్యంతమానవీయం.
ఇవన్నీమీకుతెలిసినవే. మళ్ళీరాయవలసినపనిలేదు. కాని, SRK Moorty గారుఒథెల్లోనాటకంమీదరాసినవ్యాసంచదివాకనిన్ననాకుకొత్తగాఅర్థమయిందేమంటే, ఒకనాటకంచూడటమేకాదు, ఆనాటకంమీదవిమర్శచదవడంకూడాఒకపవిత్రక్రతువేనని. ఎందుకంటే, ఏనాటకాన్నైనాప్రదర్శించడమంటే, దాన్నిఒకనటబృందంమళ్ళాకొత్తగాinterpret చెయ్యడం. అలాగేఒకరసజ్ఞుడు, ఆనాటకంలోప్రతిపాత్రలోనూతననితానుచూసుకుంటూ, తననితానుశోధించుకుంటూ, ఆనాటకాన్నివ్యాఖ్యానించడంకూడాinterpret చేయడమే. ఇదికూడాఒకప్రదర్శననే. మనోయవనికతొలగించి, ఆరసజ్ఞుడుఅంతరంగరంగస్థలంమీదనాటకాన్నిసరికొత్తగాప్రదర్శించడమే.
ప్రతికొత్తవ్యాఖ్యానంతోనూ, Suraparaju Radhakrishnamoorthy గారు, మిత్రుడుఆదిత్యఅన్నట్లుగా, తానుఅంతదాకాఅధిరోహించినఎత్తుల్నితానేఅధిగమిస్తున్నారు.
చూడండి, ఎటువంటివాక్యాలు! ఎటువంటిఅంతర్దృష్టి!
__________________
'నాలుగుగోడలమధ్యకథఅనుకున్నది, గోడలులేనినాటకంఅయింది.'
'ఒథెలోకేవలంనలుపుతెలుగునాటకంగామిగిలిపోయింది. ఆరెంటిమధ్యలోకోపంలోకొన్నికాలిపోయాయి, కన్నీళ్ళతోకొన్నికారిపోయాయి.'
'ఈనాటకకథాప్రారంభమేతల్లకిందులుగాఉంది.'
'ఒథెలోనాటకంలోభూతప్రేతపిశాచాలులేవు, కనీసంఆకాశవాణికూడాలేదు, కథమొత్తంనేలమీదనడుస్తుంది. ఇందులోదయ్యాలుమనిషిలోచేరిపోయాయి. మానవరూపాలలోకథనునడిపిస్తాయి...ఫాస్టస్నుమెఫొస్టాఫిలిస్నడిపించినట్టు.'
'షేక్స్పియర్రచనల్లోఒకమాటగాని, ఘటనగానిస్వప్నధర్మాన్నిఅనుసరిస్తాయి. అంటేకావ్యరచనస్వప్నరచననుఅనుకరిస్తుంది.'
'నాటకంలోఏపాత్రనైనాతెలుసుకోవలనంటే, ఇయాగోనుఆశ్రయించాలి. ఎందుకంటే, అతడేనాటకంరాసినషేక్స్పియర్. '
నాటకంఒకసామాజికక్రతువు. క్రతువుఅంటేఏమిటి? నలుగురూఏదైనాపనికలిసిచేసేముందు,ఎలాచేయాలోఅభినయించుకోవడమేక్రతువు. ఒకప్పుడుఆదిమానవులుమర్నాడుపొద్దున్నవేటకిపోవడానికిముందురాత్రి, మర్నాడుఎలావేటాడాలో, నలుగురూకలిసిఅభినయించుకోవడంలోంచేఅన్నిరకాలకళలూ, ఆరాధనాసంప్రదాయాలూపుట్టుకొచ్చాయి. ప్రతిక్రతువూఒకప్రతీకాత్మకపశువధ. ఆపశువుబయటిపశువుగాఉంటూనేలోపలిపశువునికూడాసంకేతించడంలోంచేపురాణగాథలుపుట్టుకొచ్చాయి. ఆపశువుఒకటేపశువైతేమినోటారు, దానికిపదిముఖాలుంటేరామాయణం, వందముఖాలుంటేభారతం.
ఆపురాణగాథలేరానురానుకథలుగా, కావ్యాలుగా, నాటకాలుగావికసిస్తూవచ్చాయి. ఒకనాటకంరాయడంలోరచయితతనసమాజంతరఫునఒకప్రతీకాత్మకపశువధకుపూనుకుంటాడు. ఆనాటకాన్నిప్రదర్శిస్తున్నప్పుడు, సామాజికులురెండురకాలఅనుభూతికిలోనవుతారు. ఆపశువుబయటిప్రపంచానికిసంబంధించిందిఅనుకుంటే, ఆపశువధఒకవీరగాథగా, ఒకఉత్సవంగాపరిణమిస్తుంది. అదిమోదాంతం. అలాకాక, ఆపశువుమనలోపలిపశువుఅనుకుంటేఅదిఎంతోనిర్వేదంతోనూ, భయకారకంగానూ, అదేసమయంలోకరుణాస్పదంగానూఉంటుంది. అదివిషాదాంతమేగాని, ఆక్రమంలోమనఅంతరంగాన్నిప్రక్షాళనచేస్తుందికాబట్టి, అత్యంతమానవీయం.
ఇవన్నీమీకుతెలిసినవే. మళ్ళీరాయవలసినపనిలేదు. కాని, SRK Moorty గారుఒథెల్లోనాటకంమీదరాసినవ్యాసంచదివాకనిన్ననాకుకొత్తగాఅర్థమయిందేమంటే, ఒకనాటకంచూడటమేకాదు, ఆనాటకంమీదవిమర్శచదవడంకూడాఒకపవిత్రక్రతువేనని. ఎందుకంటే, ఏనాటకాన్నైనాప్రదర్శించడమంటే, దాన్నిఒకనటబృందంమళ్ళాకొత్తగాinterpret చెయ్యడం. అలాగేఒకరసజ్ఞుడు, ఆనాటకంలోప్రతిపాత్రలోనూతననితానుచూసుకుంటూ, తననితానుశోధించుకుంటూ, ఆనాటకాన్నివ్యాఖ్యానించడంకూడాinterpret చేయడమే. ఇదికూడాఒకప్రదర్శననే. మనోయవనికతొలగించి, ఆరసజ్ఞుడుఅంతరంగరంగస్థలంమీదనాటకాన్నిసరికొత్తగాప్రదర్శించడమే.
ప్రతికొత్తవ్యాఖ్యానంతోనూ, Suraparaju Radhakrishnamoorthy గారు, మిత్రుడుఆదిత్యఅన్నట్లుగా, తానుఅంతదాకాఅధిరోహించినఎత్తుల్నితానేఅధిగమిస్తున్నారు.
చూడండి, ఎటువంటివాక్యాలు! ఎటువంటిఅంతర్దృష్టి!
'షేక్స్పియర్రచనల్లోఒకమాటగాని, ఘటనగానిస్వప్నధర్మాన్నిఅనుసరిస్తాయి. అంటేకావ్యరచనస్వప్నరచననుఅనుకరిస్తుంది.'
'నాటకంలోఏపాత్రనైనాతెలుసుకోవలనంటే, ఇయాగోనుఆశ్రయించాలి. ఎందుకంటే, అతడేనాటకంరాసినషేక్స్పియర్. '
'అర్జునుడివిషాదంవట్ఠిముసుగుఅనిభగవానుడుకొట్టేసాడనిమనకుతెలుసు, ఇయాగోలోధర్మభ్రష్టతవిషాదంకలిగించదు, విద్వేషంరగిలిస్తుంది.'
'షేక్స్పియర్ఏఒక్కజాతిపక్షమువహించడు.అసహనంఏజాతిదైనాఅసహ్యం.'
'ఒథెలోస్వభావంలోఇయాగోఒకమూలదాగిఉండకపోతే, అంతటిధీరోదాత్తుడుఅలాపతనమవడు.'
'స్త్రీకిఅన్యాయంఎక్కడమొదలవుతుంది? ఆమెనుదేవతనుచేయడంతో...దేవతఅయినతరువాతశిలగామారడంఎంతోదూరంలేదు.'
'మొత్తంమీదఈనాటకంలోపురుషపాత్రలందరూమూఢులు, మూర్ఖులు. స్త్రీపాత్రలేఒక్కొక్కరుఒక్కొక్కవిధంగాసచేతనులు. ఒకరుత్యాగం, ఒకరుధర్మం, ఒకరుఋజుత్వంఆదర్శాలుగానిలిచిపోయారు.'
'ఎదురునిలిచినశక్తులుఎంతబలమైనవైతే, ఎదిరించినవ్యక్తిత్వంఅంతఉదాత్తమై, ఉన్నతమైనిలుస్తుంది, ఎంతఓడిపోతేఅంతగెలుస్తుంది, నిలుస్తుంది.'
'నాటకాలలోభావాలుపాత్రలవి. ఒకభావంమరొకభావంతోతలపడుతుంది. ఆభావాలకల్లోలంలోనుండిముందుహాలాహలంవస్తుంది. ఆహాలాహలమేనాటకవస్తువు.'
'స్వధర్మాన్నివదిలేసిపరధర్మాన్నిఆలింగనంచేసుకోడంలోఉండేవిషాదంచెబుతున్నాడు. ఎంతచిత్తశుద్ధితోపరధర్మాన్నిఅవలంబించినా, ఆజాతిధర్మంనిన్నుఎప్పటికీపరునిగానేచూస్తుంది,క్షణక్షణమూనీచిత్తశుద్ధినినిరూపించుకుంటూనేఉండవలె. నీవువదలినాస్వధర్మంఎప్పటికీనిన్నువదలదు. ఈరెండూనాటకంపేరులోనేచెప్పాడు, 'వెనిస్లోమూర్'. ఈరెండుపేర్లకూఈనాడుఎన్నైనాపర్యాయపదాలుదొరుకుతాయి.'
'ఇందులోప్రధానఘర్షణకామవిషయం.' The beast with two backs.'..అవును, విడివిడిగాస్త్రీపురుషులుపశువులే. కానిదాంపత్యంలోవీరురెండువీపులపశుపతి, కాంతాసమ్మిశ్రదేహం.'
***
Hamlet :
'తీగలుతెంచినతుపానుతగ్గినతరువాతనేడు
తెలుస్తున్నదివిధ్వంసపురాలుటాకులపూలమధ్య
వేసినప్రశ్నఒప్పైనాప్రత్యుత్తరంతప్పేనని
ప్రత్యుత్తరంతప్పైతేవేసినప్రశ్నతప్పేనని..'
1980లోచదివానుఈవాక్యాలు. గోదావరిశర్మగారిదగ్గరతీసుకున్న'నూతిలోగొంతుకలు' లోంచి. అదిమొదలుఅశాంతికి.
హామ్లెట్ఎవరు? అతడిసమస్యఏమిటి?
బుచ్చిబాబు'చివరకుమిగిలేది' ఆఅగ్నికిఆజ్యంపోసింది. షేక్స్పియర్నుస్వయంగాచదువుకునిఅర్థంచేసుకునేసామర్థ్యంలేనివయసు. ఎవరిదగ్గరయినాపాఠంచెప్పించుకుంటేబాగుణ్ణు. కానిఎవరుచెప్తారు?
కానిఅటువంటిఉదారమనస్కుడుఆర్. ఎస్.సుదర్శనంగారిరూపంలోలభించాడు. నాలాంటిమరొకనలుగురువిద్యార్థులకోసంఆయనవారంరోజులపాటురోజూసాయంకాలంగౌతమీగ్రంథాలయానికివచ్చిహామ్లెట్నాటకంమాకుపాఠంచెప్పారు.
మళ్ళాఇన్నాళ్ళకు, 34 ఏళ్ళతరువాతమరొకఆచార్యుడుఇదిగో, పాఠంచెప్పడమేకాదు, మనకోసంనోట్సుకూడారాసిఅందిస్తున్నారు.
తానుప్రసంగిస్తేనూ, పాఠంచెప్తేనూచాలదని, సవివరంగాఒకగైడురాసిపెడితేతప్పసరిపోదనిగుర్తించిననిజమైనfriend, philosopher and guide, సూరపరాజురాధాకృష్ణమూర్తి.
ఇదిషేక్స్పియర్నాటకాలమీదతనుఅనుశీలనలోచివరిదంటున్నారుఆయన. ఇప్పటికే300 పేజీలపైచిలుకుదాటిపోయినపుటలు. ఏమిచ్చిఋణంతీర్చుకోగలంమనం!
హామ్లెట్లోషేక్స్పియర్మానవజాతిరక్తచరిత్రనుతిరిగిరాసాడంటున్నారురాధాకృష్ణమూర్తి. షేక్స్పియర్మాటల్నిఆయనకేఅన్వయిస్తూhe devised a new commission అంటున్నారు. ఈనాటకంద్వారామానవభావావేశాలపర్యవసానాన్నిషేక్స్పియర్wrote it fair అనికూడాఅంటున్నారు.
ఈమాటల్నిరాధాకృష్ణమూర్తిగారిఈఅనుశీలనకుకూడావర్తింపచేయవచ్చు. He devised a new commission and wrote it fair.
ఒకవేదాంతి, ఒకభారతీయసాహిత్యదార్శనికుడుహామ్లెట్నిచదివినపద్ధతిఇది. సుదర్శనంగారుకూడాఅద్వైతి. కాబట్టి, ఆయనఆరోజుహామ్లెట్గురించితనపాఠాన్నిఈమాటల్తోముగించారు:
there's a special
providence in the fall of a sparrow. If it be now
'tis not to come, if it be not to come, it will be
now, if it be not now, yet it will be come: the readiness is all:..'
ఈప్రపంచంలోక్రీస్తుతర్వాతఅంతవిస్తారంగారాసిందిహామ్లెట్గురించేననిబుచ్చిబాబుఅన్నట్టుగుర్తు. రాధాకృష్ణమూర్తిగారుహామ్లెట్గురించిఎలానూరాస్తారనేఅనుకున్నాం. కానిఏమిచెప్తారా, నాలుగువందలఏళ్ళసాహిత్యచర్చకుఅదనంగా, అన్నదేమాఉత్కంఠ. కాని, ఆయనరాసినఈవాక్యాలతోఅన్నిటికన్నాముందుఇంగ్లీషుసాహిత్యమేసుసంపన్నమైంది.
ముఖ్యంగా, నాటకంలోమూడుప్రతీకారఇతివృత్తాలున్నాయనిచెప్పడం, ఆద్యంతాల్లోనిప్రతీకారాలకి, హామ్లెట్ప్రతీకారానికీమధ్యఉన్నతేడాచెప్తూ, హామ్లెట్దిఅహింసాత్మకప్రతీకారమనీ, అతడిధార్మికస్వభావమేఅతణ్ణిహింసనుంచిపదేపదేవిముఖుణ్ణిచేస్తూవచ్చిందనీచెప్పినతీరు, నిస్సందేహంగా, సరికొత్తది.
వ్యాసంమొదట్లోనిఈవాక్యమేనన్నుచాలాసేపటిదాకాముందడుగువెయ్యనివ్వలేదు:
'హింసనునింపుకున్నపాశ్చాత్యసాహిత్యం, హామ్లెట్తోఒకమానవీయమైనమలుపుతిరిగింది. హింసగర్జించినప్పుడల్లా, చిరుదీపంచుట్టూఅరచేతులుఅడ్డంపెడుతుందిసాహిత్యం.'
అవును, ఒకయురిపిడెస్Agamemnon నుంచిఒకHamlet నువేరుచేసేఆమహత్త్వమేమిటోఇప్పటికి, నాకుస్పష్టంగాబోధపడింది.
ఇదేఅనుకున్నాంఆమధ్య. భారతీయసృజనకారుడువిషాదాంతనాటకమెప్పటికీరాయలేడని. ఎందుకంటే, అతడిదృష్టిలోమానవవిషాదంలోకూడాఒకదైవానుశాసనంఉంటుంది. నాటకంమరణాంతమయినప్పటికీమంగళాంతమేఅతడిదృష్టిలో. అందుకనేఇప్పుడురాధాకృష్ణమూర్తిగారుహామ్లెట్నాటకాన్నికూడాఒకమంగళాశంసగామార్చేస్తేనాకుఆశ్చర్యమనిపించలేదు.
బహుశా, తెలుగుజాతి, ఎప్పుడోఒకరోజుఈఆన్లైన్తాళపత్రాలుతిరగేస్తూతనకిస్వస్థతచేకూర్చేఔషధమొకటిఇక్కడుందనిగుర్తుపడుతుందనుకుంటాను.
***
No comments:
Post a Comment